టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో భారత జట్టు ఆసియా కప్ను సొంతం చేసుకుంది. జట్టును నడిపించింది రోహిత్ శర్మ అయినా ఆ విజయానికి బాధ్యుడు మాత్రం కోహ్లీయే అంటున్నారు బంగ్లాదేశ్ హ్యాకర్లు. ఈ మేర కోహ్లీ సొంత వెబ్సైట్ను హ్యాక్ చేసి ఐసీసీకి హెచ్చరికలు పంపారు.
#AsiaCup2018
#IndiaVsWestIndies
#indiavsbangladesh
#indiavspak
#msdhoni
#dhavan
#rohithsharma