ఆంధ్రప్రదేశ్ శ్రీలంక లా అవుతుందంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించండి ప్రజలను సీఎం జగన్ కోరారు.