Surprise Me!

ఏలూరులో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

2022-04-14 9 Dailymotion

ఏలూరు జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూనిట్‌-4లో గ్యాస్‌ లీకవడంతో మంటలు చెలరేగి రియాక్టర్‌ పేలిపోయినట్లు ప్రాథమిక సమాచారం.