Surprise Me!

కోట్లు ఖర్చు పెట్టీ కేసీఆర్ అందరికీ నీళ్లివ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

2024-06-27 52 Dailymotion

Deputy CM Bhatti Fires BRS Past Ruling : గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసింది అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. భద్రాద్రిలో మంచినీటి పథకానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్​తో కలిసి భట్టి పాల్గొన్నారు. మొదటగా కొత్తగూడెం పట్టణానికి అమృత పథకం కింద రూ.234 కోట్లతో మంచినీటి పథకానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.