ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పెరిగిన సొమ్ముతో కలిపి పింఛన్లు అందజేశారు. పింఛన్ సొమ్మును ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసిన మంత్రి నిమ్మల, లబ్ధిదారుల కాళ్లు కడిగారు.