Surprise Me!

మాజీ ఐపీఎస్‌ 57 ఎకరాల భూమి అమ్మకానికి యత్నించిన దళారులు - ముగ్గురి అరెస్టు

2024-07-10 130 Dailymotion

Fake Land Documents of EX IPS Officer : సంగారెడ్డి జిల్లాలో మాజీ ఐపీఎస్‌కు చెందిన రూ.22.23 కోట్ల విలువ చేసే 57 ఎకరాల భూమిని కొందరు దళారులు ఏకంగా అమ్మకానికి పెట్టారు. దీంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ భూమిని విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరిలించారు.