Harish Rao On Loan Waiver : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు రుణమాఫీపై స్పష్టత లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ కోసం భూములు అమ్ముతామంటే వ్యతిరేకించిన కాంగ్రెస్, ఇప్పడు భూముల అమ్మకాల ద్వారా ఆదాయం పొందాలని చూస్తోందన్నారు. రుణమాఫీ ఆలస్యం అయిందని బ్యాంకర్లు రైతు నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.