Surprise Me!

గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది : మంత్రి పొంగులేటి

2024-08-09 7 Dailymotion

Minister Ponguleti Fires On BRS : తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్​లో సీతారామ అనుసంధాన కాల్వ పనులను ఆయన పరిశీలించారు. కాల్వ కట్టవద్దకు ట్రాక్టర్​పై వెళ్లి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం జల వనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.