Minister Ponguleti Fires On BRS : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో మరో 15 మధ్యతరహా తరహా నీటి ప్రాజెక్టులను కూడా ఆధునికీకరిస్తున్నట్లు వెల్లడించారు. సీతారామ అనుసంధాన కాల్వ పనులను మంత్రి పరిశీలించారు.