Seven died in Road Accident in Godavari : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డారు.