Surprise Me!

కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసకబారింది : హరీశ్‌రావు

2024-09-11 0 Dailymotion

Harish Rao Slams Congress Govt : కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ మసకబారిందని, రాజధాని బ్రాండ్ ఇమేజ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చంపేశారని బీఆర్ఎస్ సీనియర్​ నేత హరీశ్​రావు ఆరోపించారు. ఈమేరకు నర్సాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్​ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రూ.800 కోట్ల ఉపాధిహామీ నిధులు సైతం దారి మళ్లించినట్లు ఆరోపించారు.