YSRCP Protests Across the State over Electricity Tariff Hike: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు నిర్వహించింది. సబ్స్టేషన్ల వద్ద ప్లకార్డులతో ఆ పార్టీ శ్రేణులు, నేతలు నిరసన తెలిపారు. ప్రజలపై భారం మోపడం కూటమి ప్రభుత్వానికి తగదన్న నేతలు కరెంటు ఛార్జీల భారం తగ్గించే వరకు పోరు కొనసాగుతుందని హెచ్చరించారు.