నెల్లూరు జిల్లా కొండాయపాలెంలో ఆట స్థలం వివాదంలో యువకుని హత్య- కత్తులు, రాళ్లతో ఇరువర్గాల ఘర్షణ, చివరికి ఈ పెనుగులాటలో మృత్యువాతపడ్డ అభిషేక్ అనే యువకుడు