Chandrababu on HMPV Cases : దేశంలో హెచ్ఎంపీవీ కేసుల నమోదైన వేళ రాష్ట్రంలోనూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గుజరాత్, కర్ణాటకల్లో కేసులు నమోదైనందున అలర్ట్గా ఉండాలని చెప్పారు. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి అంశంపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో ఈ కేసులు పెరగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.