Surprise Me!

కూలీలకు ఆర్టీసీ బస్సులు

2025-01-20 1 Dailymotion

RTC Bus For Laborers In Markapuram: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దివిపల్లి వద్ద ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మంది మిర్చి కూలీలకు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.