మేము మోదీకి వీరతిలకం దిద్ది పంపితే ఆయన యుద్ధం మధ్యలో ఆపేశారు : సీఎం రేవంత్ రెడ్డి
2025-05-29 23 Dailymotion
యుద్ధంలో పాక్ సైన్యం 36 మంది అమాయకులను చంపితే కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి - ఇందిరాగాంధీ పాక్ను ఓడించి ఆ దేశాన్నే రెండు ముక్కలు చేశారని వ్యాఖ్య