Surprise Me!

ఆగస్టు 15 నాటికి తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

2025-06-02 23 Dailymotion

జనగామ జిల్లా పాలకుర్తిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన - భూభారతితో రెవెన్యూ సమస్యల పరిష్కారం అవుతాయన్న మంత్రి - రేపట్నుంచి ఈనెల 20 వరకు అధికారులే ప్రజల వద్దకు వస్తారని వెల్లడి