Surprise Me!

Plane crash in Ahmedabad: విమాన ప్ర‌మాద బాధితుల‌కు ప‌రిహారం ఎవ‌రు చెల్లిస్తారు? ఎంత ఇస్తారు?

2025-06-12 0 Dailymotion

గుజరాత్ లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం- AI 171 గురువారం మధ్యాహ్నం బయలుదేరిన కొద్ది క్షణాలకే మేఘనీ నగర్ ప్రాంతంలో కుప్పకూలిన విష‌యం తెలిసిందే. ఈ ఘోర ప్ర‌మాదం యావ‌త్ దేశాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో అనేక‌ మంది మృతి చెందినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే, గాయ‌ప‌డిన వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంద‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి, మృతి చెందిన వారికి ప‌రిహారం ఎవ‌రు చెల్లిస్తారు? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

#AirIndiaCrash #AhmedabadPlaneCrash #IndianPassengers #InternationalFlightAccident #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️