నెల్లూరు జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్న నిర్వాహకులు - బైకులో రూ.400 పట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చిందన్న వాహనదారుడు