బాలకార్మికుడు వెంకటెశ్వర్లును హింసించి హత్య ముదాయి మురళీకృష్ణారెడ్డిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. అప్పు తీర్చలేదని బాలుడ్ని చిత్రహింసలు పెట్టినట్లు నిందితుడు మురళీరెడ్డి అంగీకరించాడు.