జాతీయ రహదారులపై జరుగుతున్న చోరీల నివారణకుపై దృష్టిపిట్టాలని ఎస్.పి రమణకుమార్ కావలిరూరల్ పోలీసులను ఆదేశించారు కప్పరాళ్ళతిప్ప వాసులే ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని వారిపై నిఘా ఉంచాలని సెట్ కాన్ఫెరెన్స్ ద్వారా ఆదేశించారు.