Surprise Me!

LORRY ACCIDENT IN 10 PEOPLE DIED - Nellore News

2013-05-06 5 Dailymotion

ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద లారీ బోల్తా పడింది. చెన్నై సువార్త సభ ఏర్పాట్లకు వెళుతున్న కూలీలు అద్దంకి వద్ద సిమెంట్ లారీ ఎక్కారు. డ్రైవర్ మద్యం తాగి వేగంగా నడపడంతో లారీ బోల్తా పడింది. 10 మంది మృతి చెందారు.